నెల్లూరుజిల్లా: చిల్లకూరు మండలంలో భూదనం సమీపంలో ఉన్న ఐ.జె.యం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.పక్కన లారీ ఆపి రోడ్డు దాటుతున్న డ్రైవర్ ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు.డ్రైవర్ అక్కడికక్కడే మృతి.కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం ఓ ప్రయివేటు అంబులెన్సులో గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు.