సుప్రీం కోర్టులో కొత్తగా నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పంజాబ్& హర్యానా హైకోర్టు సీజే కృష్ణ మురారి, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. రవీంద్ర భట్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వి. రామసుబ్రహ్మణ్యన్, కేరళ హైకోర్టు సీజే రిషికేశ్ రాయ్ ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.