ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్ జట్టుపై బెంగళూరు ఘన విజయం

sports |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 11:15 PM

ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 19.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేశారు. లక్ష్యఛేధనలో బరిలోకి దిగిన బెంగళూరు కేవలం నిర్ణీత 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 42, ఫాఫ్ డు ప్లెసిస్ 64, విల్ జాక్స్ 1, రజత్ పాటిదార్ 2, గ్లెన్ మాక్స్‌వెల్ 4, కామెరాన్ గ్రీన్ 1, దినేష్ కార్తీక్ 21, స్వప్నిల్ సింగ్ 15 పరుగులు చేసారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com