ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని నిర్ణయాలను స్వాగతించిన చిదంబరం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 07:20 PM

ప్రధాని నరేంద్ర మోదీపై ఎప్పుడూ పదునైన విమర్శలు చేసే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మొట్ట మొదటిసారిగా ఆయన నిర్ణయాలను స్వాగతించారు. మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో మూడు అంశాలు బాగున్నాయని మెచ్చుకొన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. జనాభా నియంత్రణ, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం ప్రజలు ఉద్యమించాలన్నారు. జనాభా నియంత్రణ, సంపదను సృష్టించే వారి పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి. ఈ మూడు అంశాలను అందరూ స్వాగతించాలి. అని ట్వీట్‌ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com