సుప్రీంకోర్టు అనెక్సి భవనం ప్రారంభించనున్న రాష్ట్రపతి
national | Suryaa Desk | Published :
Wed, Jul 17, 2019, 09:40 AM
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టుకు అనుబంధంగా నిర్మించిన భవనాన్ని నేడు ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఇతర న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నూతనంగా నిర్మించిన ఈ భవనంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సౌకర్యాలను కల్పించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com