ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కివీస్‌ తో నేడు భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2019, 02:05 PM

 మరో 5 రోజుల్లో ప్రపంచ కప్‌ ప్రారంభం కానుండగా, భారత జట్టు న్యూజిలాండ్‌ తో శనివారం సన్నాహక మ్యాచ్‌ ఆడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుండగా.. అందరి కళ్లు కోహ్లీ సేన పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మాజి వెస్టిండీస్‌ క్రికెటర్‌ దిగ్గజం లారా.. ' కోహ్లీ మనిషి కాదు, యంత్రం. 80, 90 లతో పోలిస్తే..అతడు విభిన్నమైన క్రికెట్‌ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. క్రికెట్‌ లో ఫిట్‌నెస్‌ ప్రాధాన్యతను చాటాడు ' అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com