కళ్యాణదుర్గంలోని రెవెన్యూ డిజిటల్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ.
వ్యాప్తంగా ప్రజల నుంచి భూమి సమస్యలతో పాటు రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, ఇంటి స్థలం సర్వే, తదితర సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.