ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 10 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 10:13 AM

చిత్తూరు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఆగస్ట్ 10వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని డీపీవో లక్ష్మి గురువారం ఆదేశించారు. అన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తాగునీటిని అందించడం, చెత్త దిబ్బలను తొలగించడం తదితర ఫోటోలను పీఆర్-1 యాప్ లో పొందుపరచాలన్నారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com