ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2024, 12:34 PM

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిడదవోలు పట్టణంలోని సున్నీ జూమియా మసీదులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల. దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గేష్ వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com