తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి మూడు గంటల సమయం పడుతోంది.