నిన్న 78,575 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. ఈరొజు వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో 02 కంపార్ట్మెంట్స్ లలో శ్రీవారి భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 05 గంటల సమయం పట్టవచ్చు.ప్రత్యేక దర్శనం (రూ. 300) వారికి 02 గంటల సమయం పడుతుంది. శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల
దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును, మొత్తం 20 వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు
సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి.కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 3.22 కోట్లు.