ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 23, 2018, 09:01 AM

 నిన్న ​78,575 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. ఈరొజు వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో ​02 కంపార్ట్మెంట్స్ లలో శ్రీవారి భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ​05​ గంటల సమయం పట్టవచ్చు.ప్రత్యేక దర్శనం (రూ. 300) వారికి ​02​ గంటల సమయం పడుతుంది. శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి ​12:00​ గంటల నుండి అలిపిరి ​14,​ శ్రీవారిమెట్టు ​6​ వేల


‌‌ దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును, మొత్తం ​20​ వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు


సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి.కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: ​08​ గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 3.22​ కోట్లు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com