అమరావతి : సచివాలయంలోని మంత్రి కళా వెంకట్రావు ఛాంబర్ లో ఏపీ మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. భేటీలో మంత్రులు కళా వెంకట్రావుతోపాటు నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబులు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా-విభజన హామీల అమలు పై ఈనెల 20న సీఎం చంద్రబాబు చపట్టే దీక్షప చర్చించనున్నారు.