విశాఖలో మూడో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. సదస్సులో సోషల్ ఐకాన్పై ప్రత్యేక ప్లీనరీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది.