అరటితోటలో అధిక దిగుబడి సాధించాలంటే రైతులు తెగుళ్లను నివారించాలని తొండూరు వ్యవసాయ అధికారి వీరయ్య పేర్కొన్నారు. తొండూరు మండలంలో ఆయన మాట్లాడుతూ అరటి పంట సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ సూచనలు పాటించాలి అని రైతులను కోరారు. గ్రామ స్థాయిలోని సచివాలయ వ్యవసాయ అసిస్టెంట్లు తగిన సలహాలు అందిస్తారని చెప్పారు.
![]() |
![]() |