ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,045 పాయింట్లు నష్టపోయి 51,495 వద్ద ముగిసింది. నిఫ్టీ 331 పాయింట్లు నష్టపోయి 15,360 వద్ద నిలిచింది. మెటల్ ఇండెక్స్ 5.69 శాతం పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-6.32%), టెక్ మహీంద్రా (-4.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.34%), విప్రో (-4.12%), భారతీ ఎయిర్టెల్ (-3.99%). సెన్సెక్స్లో నెస్లే ఇండియా (-0.36%) మాత్రమే లాభపడింది.