ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Education |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 09:36 AM

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏపీ ప్రభుత్వ ఉపాధి కల్పన, శిక్షణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చదివేందుకు 2022-23 సంవత్సరానికి మొదటి విడత అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం ఐటీఐ ప్రిన్సిపాల్ రమణరావు తెలిపారు. అభ్యర్థులు తమ అన్ని ధ్రువపత్రాలతో ఐటిఐ. ఏపీ. జిఓవి. ఇన్ అనే వెబ్సైట్లో ఈ నెల 13 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com