ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దావోస్ లో జగన్ కీలక భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 04:07 PM

సీఎం జగన్ దావోస్ పర్యటన మొదలై ఇప్పటికే 3 రోజులు అవుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రతిపక్షాలు జగన్ ఎందుకు వెళ్ళాడో చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఏపీలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. దావోస్ కాంగ్రెస్‌ సెంటర్‌లో బహ్రెయిన్‌ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో సీఎం వైయస్ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com