కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మంగినపూడి బీచ్ లో ఇద్దరు మెడిసిన్ విద్యార్థులు గల్లంతు.భవిష్యత్తులో డాక్టర్లు కావలసిన ఇద్దరు మహిళలు బీచ్ లో గల్లంతవ్వడం తో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు.రెండు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.*మృతి చెందిన వారు కాకర ప్రమీల( విష్ణు కాలేజీ భీమవరం), కల్లేపల్లి పూజిత (బందరు) గా గుర్తింపు