ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్య సభకి వెళ్ళేవారిలో ఎక్కువ అవినీతిపరులే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 11:55 AM

తెలంగాణ తెరాస పార్టీ, ఆంధ్ర వైసీపీ పార్టీ మధ్య రహస్య బంధం మరోమారు బహిర్గతమైంది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెడుతున్నారు అని వాపోయారు టీడీపీ నాయకులూ దూళిపాళ్ల నరేంద్ర. రాజ్య సభ సీట్ల కేటాయింపు విషయంపై స్పందిస్తూ....  కే‌సి‌ఆర్ సహకారంతో జగన్  తన సహనిందితుడు హెటిరో పార్ధసారధిరెడ్డికి రాజ్యసభ అభ్యర్దిత్వం సాదించారు. ఇరురాష్టాలనుంచి రాజ్యసభకు వెళ్ళేవారిలో ఇద్దరు జగన్ సహనిందితులు, మరోవ్యక్తి జగన్ న్యాయవాది. జగన్ కు రాష్ట్రప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు, సహనిందితులకు పదవుల సాధన, వారి ప్రయోజానాలే ముఖ్యం. క్రిడ్ పోకో కేసుల బయటపడేందుకు జగన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు అని దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com