ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 11:46 AM

ఆన్ లైన్ తరగతులు నిర్వహించవద్దని ప్రైవేటు పాఠశాలలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ప్రైవేటు స్కూళ్లు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆగష్టు 3 వ వారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని సీఎం జగన్ చెప్పారని మంత్రి అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండానే ఆన్ లైన్ తరగతులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. పిల్లలను,తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com