మూడు రోజుల రష్యా పర్యటనకు రాజ్నాథ్ సింగ్ వెళ్లారు. మాస్కోలో విక్టరీ దివస్ లో రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. రష్యా లీడర్లతో రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు. చైనా అంశాన్ని రాజ్నాథ్ సింగ్ లేవనెత్తనున్నారు. భారతదేశం-రష్యా రక్షణ మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేసే మార్గాలపై చర్చలు జరుపనున్నారు.