నెల్లూరు రూరల్ లో 5000 వేల శానిటైజర్ బాటిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రాంతీయ కూరగాయల కేంద్రాలు మరియు రేషన్ షాపులను స్వయంగా పరిశీలించి, ప్రజలకు శానిటైజర్ బాటిల్లను అందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కరోనా సంక్షోభ సమయంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాము. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కరోనా సంక్షోభ సమయంలో సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న జలవనరులశాఖా మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి రూరల్ వైసిపి నేత ఆండ్ర శ్రీనివాసరెడ్డి, పద్మ దంపతులకు ధన్యవాదాలు తెలియజేసిన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.పై కార్యక్రమంలో ఆయనవెంట AMC ఛైర్మెన్ ఎంబేటి ఏసు నాయుడు, మిద్దె మురళీ కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.