ఢిల్లీలో ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పారామిలటరీ బలగాలు మోహరించాయి. 45 కంపెనీలకు చెందిన బలగాలు మోహరించాయి. ఢిల్లీ అల్లర్లలో 20కి మృతుల సంఖ్య చేరింది. నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. పరిస్థితి చేయి దాటి పోతుందని కేంద్రానికి కేజ్రీవాల్ వినతి చేశాడు. ఆర్మీ రంగంలోకి దించాలని కేంద్రానికి కేజ్రీవాల్ కోరారు.