ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ను దర్శించుకున్న నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. మేలతాళల మధ్య స్వాగతం పలికిన ఆలయం అధికారులు. అమ్మవారి చిత్రపటాన్ని,ప్రసాదాన్ని అందించిన ఈ.ఓ సురేష్ బాబు. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా లో దుర్గమ్మ ను దర్శించుకోడం సంతోషం. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాం. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు కు పెద్ద పీట వేస్తున్నారు