అనంతపురం : టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు.3 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తింపు.పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి.చాలాకాలంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పనిచేసిన ఏఈఈ సురేష్ రెడ్డి..జేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా, లేకపోయినా సేవలు అందిస్తున్న సురేష్.ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏఈఈ సురేష్ రెడ్డి పై ఆరోపణలు.జేసీ దివాకర్ రెడ్డి ని అడ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టిన ఏఈఈ సురేష్ రెడ్డి.ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో తనిఖీలు.అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై దాడులు చేస్తున్న ఏసీబీ.