వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. వెలగపూడిలోని అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వీరు నామినేషన్ వేయడం జరిగింది.