ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 03:41 PM

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నరసింహన్ విజయవాడకు చేరుకున్నారు. రేపు ఉదయం 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్న నేపథ్యంలో గవర్నర్ ఈ మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రుల ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క అధికార వర్గాలలో మంత్రివర్గం ఖరారైన శిబిరాలలో పండగవాతావరణం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com