ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శునకాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 11:58 AM

నాగులుప్పలపాడు జాతీయ రహదారిపై శునకాలు దడపుట్టిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులపై మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతుండటంతో రోడ్లపై ప్రయాణాలు చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పలు గ్రామాలలో కూడా పదుల సంఖ్యలో శునకాలుదర్శనమిస్తున్నాయి. నాగులుప్పలపాడులోని ప్రధాన వీధి, పోలీసు స్టేషన్ బజార్, బస్టాండ్ సెంటర్లో స్వైరవిహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com