ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 02:11 PM

నిండ్ర మండలం, షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆదివారం ఉదయం గ్రామ కన్వీనర్ల శిక్షణాతరగతులు ప్రారంభించారు. హిందూ ధర్మం యొక్క గొప్పదనం మరియు మతమార్పిడిలు, హిందువులలో ఐకమత్యభావాన్ని కల్పించుట గురించి వక్తలు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామి మరియు, రాష్ట్ర ధర్మ ప్రచారకర్త ముద్దు సాయిరాం,సేవక్ విశేష విశేష సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com