ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పూర్వవైభవం కోసం షర్మిల కసరత్తు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2024, 12:59 PM

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పీసీసీ చీఫ్ షర్మిల శ్రమిస్తున్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుంచి 28 వరకు విజయవాడలో ఉండనున్నారు. అన్ని జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com