ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూపురం: వసుందరమ్మాను కలిసిన నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 03:51 PM

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చిలమత్తూరు మండలానికి హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ సతీమణి వసుంధరమ్మ సోమవారం విచ్చేసారు.
వీరిని చిలమత్తూరు జనసేన పార్టీ మండల కన్వీనర్ చిన్న ప్రవీణ్, జిల్లా కార్యదర్శి రమణ, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు శ్రీనివాసులు, ఆంజనేయులు, వార్డు మెంబర్ శంకరప్ప, కిరణ్ కుమార్, ధర్మేంద్ర, శివకుమార్, రామంజి, జగదీష్, మోహన్, సోమశేఖర్, శంకర, వినోద్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com