ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ లేదు: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 12:05 PM

శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీ పడేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ‘2014-19లో పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు నక్సలిజాన్ని అణచివేశారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆటకట్టించారు. విధి నిర్వహణలో చాలా మంది ప్రాణాలు విడిచారు. ప్రజల హృదయాల్లో హీరోలుగా నిలిచారు.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com