ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తంబళ్లపల్లె: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 04:07 PM

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబాలను శనివారం ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి పరామర్శించారు. తంబళ్లపల్లె మండలం మలిగివారి పల్లి కి చెందిన అజయ్ కుమార్ రెడ్డి (19), యశ్వంత్ కుమార్ రెడ్డి (19) శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.
మృతుల కుటుంబాలను శనివారం మార్చురీ వద్ద ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి పరామర్శించారు. వారికి తమ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com