ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 06:24 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నమండెం లోని తమ నివాసం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లాలో ఏ ఒక్కరు సమస్యలతో బాధ పడకూడదని ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com