ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక రీచ్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 11:35 AM

ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. గురువారం కంచికచర్ల మండలం పెండ్యాల -1 ఇసుక రీచ్ ( కంచల స్టాక్ పాయింట్ ) ప్రారంభించారు. నియోజకవర్గంలో 9 ఇసుక రీచులను పెండ్యాల -1, 2 వేములపల్లి 1, 2, కాసరబాద, పొక్కునూరు-1, 2 ఉస్తేపల్లి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com