ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 01:34 PM

రైల్వే కోడూరు మండలం మైసూరా వారి పల్లి గ్రామంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కారూపానంద రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యుత్, రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారానికి ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com