ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూట్ మార్చిన మాజీ మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 11:46 AM

వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే కచ్చితంగా చెప్పే పేరు ఆర్కే రోజా. ఆమె 2009 ఎన్నికల ఫలితాల తరువాత ఆనాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ని కలసి కాంగ్రెస్ లో చేరారు. ఆయన మరణానంతరం వైసీపీలో చేరారు. అయితే ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోవ‌డంతో రోజా మీడియాకు దూరంగా ఉంటున్నారు. కేవ‌లం ట్విట్ట‌ర్ ద్వారానే అందుబాటులోకి వ‌స్తున్నారు. అయితే రోజా కూటమి మీద డైరెక్ట్ ఫైట్‌కి ఎపుడు ముహూర్తం పెట్టుకున్నారో తెలియదు అని పార్టీ నేత‌లు సైతం అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com