ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది ఫెయిల్యూర్‌ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 05:41 PM

శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ.....  ఇది ఫెయిల్యూర్‌ ప్రభుత్వమని మండిపడ్డారు.


దాదాపు 40 శాతం ఓట్లు ఉన్న జగనన్నకు ప్రజల్లో ఎక్కడా ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పాలన ఈ దేశంలో ఎవరూ అందించలేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com