ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరూ గాంధీ అడుగుజాడల్లో నడవాలి: ఎంపి అంబికా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:08 PM

దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. నగరంలోని పాతవూరు గాంధీ నగర్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ బీసీ సంక్షేమ యువత అధ్యక్షులు జస్వంత్, జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మునీంద్ర పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com