ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫీజు చెల్లించలేదని విద్యార్థులను గేటు బయట రోడ్డుపై కూర్చోబెట్టారు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:21 PM

స్కూల్ ఫీజు చెల్లించకపోవడంతో ఓ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. వారిని స్కూల్ గేటు బయట రోడ్డుపై కూర్చోబెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఉన్న శ్యామ్‌రాజి హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను రోడ్డుపై ఎండలో కూర్చొబెట్టి అవమానించారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com