ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు.. 8 మంది సురక్షితం

national |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 03:06 PM

ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో శిథిలాల కింద 8 మంది చిక్కుకుపోయారని స్థానికులు తెలిపారు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సురక్షితంగా కాపాడి.. వారిని మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com