ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికెన్‌తో పాటు పెరుగు తింటే జీర్ణవ్యవస్థకు ముప్పు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 10:58 AM

మనలో చాలామంది చికెన్ కర్రీతో భోజనం చేశాక చివరలో పెరుగు వేసుకొని తింటుంటారు. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ ప్రభావం మన శరీరంపై వేడిగానూ, పెరుగు ప్రభావం శరీరంపై చల్లగానూ ఉంటుంది.
ఈ రెండింటి ఎఫెక్ట్.. జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే చికెన్‌తో పాలు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి శరీరంపైన దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com