ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 10:46 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి.
తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్- నాగర్‌కోయిల్, మదురై- బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుకలు జరగనున్నాయి. మూడో రైలు యూపీలోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com