ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలింజిన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 02:13 PM

యూపీలోని రాయ్‌బరేలీలో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. NTPCకి చెందిన ఉంచహార్ ప్రాజెక్ట్ ప్లాంట్ ప్రాంతంలో గూడ్స్ రైలు బొగ్గు అన్‌లోడ్ చేసేందుకు వచ్చింది. తిరిగి వెళ్తున్న క్రమంలో దానికి ఎదురుగా అదే ట్రాక్‌పై ఓ రైలింజిన్ వచ్చింది. వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలింజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com