ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 01:48 PM

కేంద్రపాలిత ప్రాంతమైన లఢఖ్‌‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. జన్‌స్కార్, డ్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తాంగ్‌ జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ విషయాన్ని వెల్లడించారు. లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com