ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే తనయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 03:54 PM

రాయదుర్గం పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ బుధవారం సందర్శించారు. పట్టణంలోని కొలిమి వీధి, రామస్వామి వీధి, లక్ష్మీ బజార్ తదితర ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను ఆరా తీశారు. తక్షణమే ముంపు ప్రాంతాల ప్రజలకు ఆదుకోవాలని అధికారులను కోరారు. పర్యటనలో పట్టణ టిడిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com