ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 09:04 PM

ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 46 వినతులు వచ్చాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసు కున్నారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడారు. సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com