ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో 9 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్‌

national |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 11:45 AM

యూపీలో మహిళలను ఒకే తరహాలో హతమారుస్తున్న 'సీరియల్ కిల్లర్'ను టీ స్టాల్ కార్మికుడు ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు పట్టుకున్నారు. తానే మహిళలను చంపుతున్నానని, పోలీసులు తనను పట్టుకోలేరంటూ టీ తాగుతూ నిందితుడు ప్రగల్భాలు పలకగా, ఆ ఆడియోను కార్మికుడు పోలీసులకు షేర్ చేశాడు. తర్వాత పోలీసులు అతని ఊహాచిత్రాలు గీసి, వాటి ద్వారా కుల్దీప్ గంగ్వార్ ను పట్టుకున్నారు. కుల్దీప్ తన నేరాలను అంగీకరించడంతో.. అతనిపై హత్య కేసులు నమోదు చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com