ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 01:46 PM

కర్నూలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ అవయవ దానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com