ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహనా అవసరం - కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 03:58 PM

హెచ్ఐవి, లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు నెలలపాటు "మీకు తెలుసా " పేరిట “ఇంటెన్సిఫైడ్ ఐఇసి క్యాంపెయిన్" కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com